మంచి కోసమే వాడుకుందాం

May 11, 2016 | 05:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-National Technology Day-tweet-niharonline

జీవితంలో టెక్నాల‌జీ ప‌రిధి మ‌రింత విస్తృతం అవ్వాలని ఆశిస్తూ,  స‌మాజంలో మంచి మార్పుని తీసుకొచ్చే విధంగా టెక్నాల‌జీ వినియోగం ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి మాత్రమే టెక్నాలజీని ఉప‌యోగించుకుందామ‌ని దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. బుధవారం (మే11) భార‌త్ ‘నేషనల్ టెక్నాలజీ డే’ జ‌రుపుకుంటోన్న‌ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ‘దేశంలోని ప్రజలు, శాస్త్ర‌వేత్త‌లు, ప్రత్యేకంగా టెక్కీల‌కు ఇవే నా అభినంద‌న‌లు’ అని మోదీ పేర్కొన్నారు. ట్వీట్ చివ‌రలో ‘జై జ‌వాన్, జై కిసాన్‌, జై విజ్ఞాన్’ అని నినాదాన్ని ఆయన ఇచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ